నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 20న జరిగిన 175 వ సాహితీ సదస్సు ఫిబ్రవరి 20th 2022 డాలస్, టెక్సస్ లో ఆసక్తికరంగా సాగింది. చిన్నారి భవ్య వినాయకుడి మీద ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు ముఖ్య అతిథి శ్రీమతి కొమరవోలు సరోజ గారిని పరిచయం చేశారు. కొమరవోలు సరోజ గారు తన ప్రసంగంలో “అందరినీ ఆకట్టుకునే కథా రచన – ఒక కథా రచయిత్రి మనోభావాలు” అన్న […]